18/07/2023
హిందువులపై రకరకాలుగా విమర్శలు చేస్తుంటారు. హిందువుల్లో చీలిక ఎక్కువని, కులాల పేరుతో విడిపోయారని చెప్తుంటారు. ఈ పోస్ట్ ఆంగ్లం భాషలో ఫేస్బుక్ లో 2011 నుంచి చదువుతున్నాను. ఇది మనకు వారికీ మధ్య ఉన్న పెద్ద వ్యత్యాసాన్ని కళ్ళకు కడుతుంది.
క్రిస్టియానిటీ
1. క్రిస్టియానిటీ ....
ఒకే క్రీస్తు ----
ఒకే గ్రంథం బైబిల్...........
ఒకే దేవుడు యహోవా
మీకు తెలుసా
లాటిన్ క్యాథలిక్కులు సిరియన్ క్యాథలిక్కులు చర్చిలలోకి ప్రవేశించరు.
పైవారిద్దరూ మార్థోమా వారి చర్చిలలోకి ప్రవేశించరు
పైవారు ముగ్గురూ పెంతెకోస్తు చర్చిలలోకి ప్రవేశించరు
వైవారు నలుగురూ సాల్వేషన్ ఆర్మీ చర్చిలలోకి ప్రవేశించరు.
వై ఐదుగురూ సెవన్త్ డే అడ్వాన్టిస్ చర్చిలలోకి ప్రవేశించరు
పై ఆరుగురూ ఆర్థోడాక్స్ చర్చిలలోకి ప్రవేశించరు
పై ఏడుగురూ జాకోబైట్ చర్చిలలోకి ప్రవేశించరు
ఇలా క్రిస్టియన్లలో 146 రకాల క్రీస్తు సంఘాలు (తెగలు లేదా కులాలు) ఒక్క కేరళా రాష్ట్రంలోనే ఉన్నాయి.
వీరెవరూ ఒకరి చర్చిలకు ఒకరు వెళ్ళరు. ఇలా ప్రంపచంలో ఇంకెన్ని క్రీస్తు కులాలు ఉన్నాయో ఆలోచించండి.
అద్భుతం
క్రిస్టియానిటీ .....
ఒకే క్రీస్తు ----
ఒకే గ్రంథం బైబిల్........... ఒకే దేవుడు యహోవా ఇది క్రిస్టియానిటీలో ఉండే ఏకత్వం.
ఇక ముస్లీముల పరిస్థితి చూద్దాం
2. ముస్లింలు ....
ఒకే ప్రవర్తకుడు మొహమ్మద్......
ఒకే గ్రంథం ఖురాన్.....
ఒకే దేవుడు అల్లాహ్
మహమ్మదీయుల్లో ప్రథానంగా షియాలు సున్నీలు.
అన్ని ముస్లీం దేశాల్లో షియాలు – సున్నీలు ఒకరిని ఒకరు నరుక్కుంటారు.
ముస్లీం దేశాల్లో మత పరమైన తగాదాలన్నీ ఈ రెండు తెగల మద్యనే.
షియాలు సన్నీల మసీదులలోకి వెళ్ళరు
వీరిద్దరూ అహమదీయ మసీదులలోకి వెళ్ళరు
వీరు ముగ్గురూ సూఫీ మసీదులలోకి వెళ్ళరు.
వీరు నలుగురూ ముజాహిద్ధీన్ మసీదులలోకి వెళ్ళరు.
ఈ రకంగా వీరిలో 13 రకాల మహమ్మద్ సంఘాలు (తెగలు లేదా కులాలు) ఉన్నాయి.
చంపుకోవడాలు, నరుక్కోవడాలు, దోచుకోవడాలు, బాంబులు వేసుకోవడాలు వీరి మద్య సర్వసాధారణం.
మహమ్మదీయులందరూ టెర్రరిస్టులుకాదు కానీ టెర్రరిస్టులందరూ ముస్లీములే. 60 శాతం ముస్లీం టెర్రరిస్ట్ బాధితులు ముస్లీములు, ముస్లీం దేశాలే
చిన్న పిల్లలను, స్త్రీలను, ముసలివారిని, తన పర బేధం లేకుండా చంపగలిగిన మౌఢ్యం వారిది.
ఇక హిందువుల సంగతి చూద్దాం
3. 1280 ధర్మ గ్రంథాలు.
10 వేలకు పైన భాష్యాలు.
లక్షకుపైగా భాష్యాలపై మరలా భాష్యాలు.
ముక్కోటి దేవతలు.
లెక్కకు మిక్కిలి ఆచార్యులు,
వేలకొద్ది ఋషులు,
వందలకొద్ది భాషలు
అయినా ప్రతి ఒక్కరూ ఒకటే ఆలయానికి వెళతారు.
కులానికి ఒక ఆలయం లేదు, వర్గానికి ఒక దేవస్థానం లేదు.
ఐక్యమత్యం అనేది హిందువులలో ఉందా ఇతర మతాలలో ఉందో ఆలోచించండి.
గత 10 వేల సంవత్సరాలలో హిందువులు మతం పేరుతో ఎవరిపైనా దాడి చేయలేదు.. మీరు ఈ దేవుడినే పూజించాలని ఎవరి నెత్తినా రుద్దలేదు. మతం పేర రక్తపుటేరులు పారించలేదు. అత్యంత శాంతిమయ దేశం భారత దేశం. ఈ దేశం మీదికి దండెత్తి వచ్చిన శకులు, హూణులు, బర్బరులు అందరూ ఈ జాతి జీవనంలో కలసిపోయారు. క్రైస్తవులు, మహమ్మదీయులు మాత్రమే ఈ దేశంలో ఈ సంస్కృతిలో కలవక ఈ సంస్కృతికి హానికలిగించే ప్రయత్నాలు చేయడం, మత మార్పిడులకు పాల్పడడం శోచనీయం.
నిజానికి హిందువులెప్పుడూ విడిపోలేదు, రాజకీయనాయకులే కులం పేరుతో హిందువులను విడగొట్టారు, విభజించి పాలిచు అనే సూత్రాన్ని అమలు చేస్తున్నారు.
మాలలకు న్యాయం చేస్తాం, మాదిగలకు న్యాయం చేస్తాం, బీసీలకు న్యాయం చేస్తాం, రెడ్లకు న్యాయం చేస్తాం, బ్రాహ్మణులకు న్యాయం చేస్తాం, కమ్మలకు న్యాయం చేస్తాం అంటారే కానీ హిందువులకు న్యాయం చేస్తాం అనరు.
🚩🚩భారత్ మాతాకీ జై🚩🚩🚩